హైదరాబాద్ :హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ గోల్కొండ రాజ్ కుమార్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. హైదర్గూడ అపోలో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజ్ కుమార్ కవాడిగూడ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్గా ఎన్నికై
మూడు సంవత్సరాల పాటు డిప్యూటీ మేయర్గా పదవిలో కొనసాగారు. రాజ్కుమార్ మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటించారు.