యాదాద్రి భువనగిరి : భువనగిరి పట్టణానికి చెందిన గర్రు విగ్నేష్( 14 ) నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, రాత్రి నుంచి బావిలో గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు మృతదేహాన్ని వెలికి తీశారు. బాలుడి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి.
ఇవి కూడా చదవండి..
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తాం: సీపీ