వికారాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో బైక్ను ఓ డీసీఎం ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. పూర్తి
వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ వీళ్లే
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ