జహీరాబాద్/సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో సీజ్ చేసిన 350 కిలోల గంజాయిని న్యాయమూర్తి శ్రీదేవి సమక్షంలో ఎక్సైజ్ పోలీసులు గంజాయిని దగ్ధం చేశారు. బుధవారం జహీరాబాద్ సమీపంలోని బీదర్ రోడ్డులో ఉన్న రెండో రైల్వే గేట్ వద్ద సీజ్ చేసిన గంజాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎవరైనా గంజాయిని సాగు చేసినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి
కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం