హైదరాబాద్ : బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ తండ్రి మహ్మద్ ఆజాం మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్సీ కవిత భగవంతుని ప్రార్థించారు. ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, ఎమ్మెల్యే తండ్రి అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ