ములుగు : జిల్లాలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్తో అత్యవసర చికిత్స అందించేందుకు గిరిజన భవన్లో ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీ చేశారు. మరో రెండు రోజుల్లో దీనిని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఆక్సిజన్ అవసరమున్న రోగులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ప్రాజెక్ట్ అధికారి హన్మంతు జండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఇతర అధికారులు, నేతలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్