న్యూఢిల్లీ, మే 27: టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్లను మాత్రమే తీసుకోనున్నట్టు ప్రకటించింది. 2021-22లో లక్షల మంది ఫ్రెషర్లను క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకున్న సంస్థ..ఈ ఏడాది సగానికి సగం పడిపోనున్నది.
2022-23లో 40 వేల మందిని నియమించుకోవాలనుకున్నప్పటికీ ఆ స్థాయిలో రిక్రూట్ చేసుకోలేదు. ప్రస్తుతం సంస్థలో 5,92,125 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మేలో ఎఫ్పీఐల నిధుల ప్రవాహం