Business
- Jan 02, 2021 , 01:52:38
VIDEOS
అంబానీకి జరిమానా

- ఆర్పీఎల్ షేర్ల ట్రేడింగ్లో
- అక్రమాలపై సెబీ కొరడా
న్యూఢిల్లీ, జనవరి 1: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీతోపాటు మరో రెండు సంస్థలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) శుక్రవారం కొరడా ఝళిపించింది. 2007 నవంబర్లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్) షేర్ల ట్రేడింగ్ సందర్భంగా అక్రమాలు జరిగాయన్న అభియోగాలతో ఆర్ఐఎల్కు రూ.25 కోట్లు, అంబానీకి రూ.15 కోట్లు జరిమానా విధించింది. అలాగే నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ను రూ.20 కోట్లు, ముంబై సెజ్ లిమిటెడ్ను రూ.10 కోట్లు పెనాల్టీ చెల్లించాలని ఆదేశించింది.
తాజావార్తలు
- సోలార్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు
- ‘సచిన్, కోహ్లి సెంచరీలు చూశాం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు చూస్తున్నాం’
- ఫాతిమా జంక్షన్లో పీవీ కాంస్య విగ్రహం
- ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్
- హంగ్ వస్తే బీజేపీతో దీదీ దోస్తీ: ఏచూరి
- ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- కేంద్ర మంత్రికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్
- శ్రీలంక క్రికెట్ డైరెక్టర్గా టామ్ మూడీ
- టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
MOST READ
TRENDING