HomeBusinessNmdc Raises Iron Ore Prices To Rs 5400 Per Tonne
ఎన్ఎండీసీ ధరల పెంపు
ఎన్ఎండీసీ ఖనిజ ధరలను పెంచింది. అధిక నాణ్యత కలిగిన టన్ను ఖనిజ ధరను రూ.150 పెంచడంతో ధర రూ.5,400కి చేరుకున్నది. ఈ నిర్ణయంతో స్టీల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఎన్ఎండీసీ ఖనిజ ధరలను పెంచింది. అధిక నాణ్యత కలిగిన టన్ను ఖనిజ ధరను రూ.150 పెంచడంతో ధర రూ.5,400కి చేరుకున్నది. ఈ నిర్ణయంతో స్టీల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి.