బయ్యారం ఉక్కు పరిశ్రమపై నీలినీడలు కమ్ముకున్నాయి. విశాఖపట్టణంలోని ఉక్కు ఫ్యాక్టరీకి భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మరోమారు వివక్ష ప్రదర్శించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భం
దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన కీలుబొమ్మని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణప�
ఏపీ పునర్విభజన చట్టంలోని 13వ క్లాజులో ఖమ్మం జిల్లాలో రూ.30 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏ ర్పాటు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ సర్వేల పేరుతో కేంద్రం కాలయాపన చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్�