Gold Rate | బంగారం ధర దిగి వస్తున్నది. శుక్రవారం దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.285 తగ్గి రూ.55,950కి చేరుకున్నది. గురువారం బులియన్ మార్కెట్ ట్రేడింగ్లో తులం బంగారం (10 గ్రాములు-24 క్యారట్లు) ధర స్వల్పంగా రూ.50 తగ్గి రూ.56,270 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1821 డాలర్లు పలికింది. కానీ, గత నెలలో శరవేగంగా పరుగులు తీసిన పసిడి ధర తులం ఒకానొక దశలో రూ.58 వేలకు చేరువైంది.
గత నెల బులియన్ మార్కెట్లో దూకుడుతో త్వరలోనే తులం బంగారం ధర రూ.60 వేలకు చేరుతుందా? అన్న అంచనాలు వెలువడ్డాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర రూ.485 తగ్గి రూ.55,743 వద్ద స్థిర పడింది. తాజాగా శుక్రవారం ధర రూ.56 వేల మార్క్ దిగువకు చేరింది. గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తున్నది. ఈ నెలలో ఇప్పటి వరకు సుమారు రూ.1,500 ధర తగ్గింది. అయితే, దేశంలోని వివిధ నగరాల్లో కొనుగోలుదారుల నుంచి గిరాకీ, బంగారం లభ్యతను బట్టి ధరల్లో తేడాలు ఉన్నాయి.
నగరం ———– 22 క్యారట్లు —— 24 క్యారట్లు
(పది గ్రా) ———- ( 10 గ్రా)
చెన్నై ———— రూ.52,500 ——- రూ.57,230
ముంబై ———– రూ. 51,800 ——- రూ.56,510
ఢిల్లీ ————– రూ.51,950 ——– రూ.56,660
కోల్కతా ——— రూ. 51,800 ——- రూ.56,510
బెంగళూరు —— రూ.51,850 ——- రూ.56,560
హైదరాబాద్ —— రూ.51,800 —— రూ.56,510
పుణె ————– రూ.51,800 ——– రూ.56,510
వడోదర ———– రూ.51,850 ——– రూ.56,560
అహ్మదాబాద్ —– రూ.51,850 ——- రూ.56,560
జైపూర్ ————- రూ.51,950 ——– రూ.56,660
లక్నో ————– రూ.51,950 ——– రూ.56,660
కోయంబత్తూర్ —- రూ.52,500 —— రూ.57,230
మదురై ———— రూ.52,500 —— రూ.57,230
విజయవాడ ——- రూ.51,800 ——- రూ.56,510
పాట్నా ———— రూ.51,850 ——- రూ.56,560
నాగ్పూర్ ———- రూ.51,850 ——- రూ.56,510
చండీగఢ్ ——— రూ.51,950 ——- రూ.56,660
సూరత్ ———— రూ.51,850 ——– రూ.56,560
భువనేశ్వర్ ——- రూ.51,800 ——- రూ.56,510
మంగళూర్ ——— రూ.51,850 ——- రూ.56,560
విశాఖపట్నం —— రూ.51,800 —— రూ.56,510
నాసిక్ ————— రూ.51,830 ——– రూ.56,510
మైసూర్ ———— రూ.51,850 ———- రూ.56,560
కటక్ —————- రూ.51,800 ——– రూ.56,510
దావణగెరె ———- రూ.51,850 ——– రూ.56,560
బళ్లారి ————– రూ.51,850 ——– రూ.56,560
గుర్గావ్ ————– రూ.51,950 ——– రూ.56,660
ఘజియాబాద్ —– రూ.51,950 ——– రూ.56,660
నొయిడా ———– రూ.51,950 ——– రూ.56,660
సేలం ————- రూ.52,500 ——– రూ.57,230
వెలూర్ ———— రూ.52,500 ——– రూ.57,230
అమరావతి ——– రూ.51,800 ——– రూ.56,510
గుంటూరు ——– రూ.51,800 ——– రూ.56,510
నెల్లూర్ ———– రూ.51,800 ——– రూ.56,510
కాకినాడ———– రూ.51,800 ——– రూ.56,510
తిరుపతి ———- రూ.51,800 ——– రూ.56,510
కడప ————- రూ.51,800——– రూ.56,510
అనంతపూర్ —– రూ.51,800 ——– రూ.56,510
వరంగల్ ——— రూ.51,800 ——– రూ.56,510
నిజామాబాద్ —— రూ.51,800 ——– రూ.56,510
ఖమ్మం ———— రూ.51,800 ——– రూ.56,510
బర్హంపూర్ ——— రూ.51,800 ——– రూ.56,510
రూర్కేలా ———- రూ.51,800 ——– రూ.56,510
రాజ్ కోట్ ———- రూ.51,850 ——– రూ.56,560
వాసాయి -విరార్ — రూ.51,830 ——– రూ.56,510
ఔరంగాబాద్ ——- రూ.51,800 ——– రూ.56,510
షోలాపూర్ ——— రూ.51,800 ——– రూ.56,510
భీవండి ———– రూ.51,830 ——– రూ.56,510
కొల్హాపూర్ ——— రూ.51,800 ——– రూ.56,510
లాతూర్ ———- రూ.51,830 ——– రూ.56,510
తిరుపూర్ ——— రూ.52,500 ——– రూ.57,230
తిరునెల్వేలి —— రూ.52,500 ——– రూ.57,230
త్రిచి ————– రూ.52,500 ——– రూ.57,230
సంబల్ పూర్ —– రూ.51,800 ——– రూ.56,510
అమరావతి ——- రూ.51,800 ——– రూ.56,510
ఎరోడ్ ———— రూ.52,500 ——– రూ.57,230
ఇకశుక్రవారం కిలో వెండి ధర రూ.620 తగ్గుముఖం పట్టి రూ.65,005 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి 21.29 డాలర్ల వద్ద నిలిచింది.