తిరుమల : (Anil Ambani @ TTD) ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో అనిల్ అంబానీ భార్యతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. అనిల్ అంబానీకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దగ్గరుండి మరీ వారికి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు అనిల్ అంబానీ దంపతులను ఆశీర్వదించి, స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి : వెంకయ్యనాయుడు
ఇకపై జూలై 18 తమిళనాడు దినం : ప్రకటించిన సీఎం స్టాలిన్
ఆ 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..