ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం కరోనా కేసులు వెలుగు చూడడం కలకలం రేపింది. ఆలయంలో పూజారితో పాటు ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయాన్ని శానిటైజ్ చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
11న ‘మల్లన్న’ క్షేత్రంలో అగ్నిగుండాలు
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి