ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 7: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ ఐటీ ల్యాబ్ పరీక్షలను ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Cm Kcr | శాంతమ్మకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి : మంత్రి ఐకే రెడ్డి
యాదాద్రికి పోటెత్తిన భక్తులు..