నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 17: జిల్లాలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నూతన కమిటీలను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహేశ్వరం అధ్యక్షుడిగా చేరాల గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా నన్నెబోయిన సుమన్, కొత్తపెల్లి రాజు, చామంతుల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా దార రాజేందర్, కార్యదర్శులుగా భూక్యా వీరేందర్, మచ్చిక ఐలయ్య, ప్రచార కార్యదర్శిగా చేరాల ప్రదీప్, కోశాధికారిగా మీరాల ఐలయ్య ఎన్నికయ్యారు. నాగుర్లపల్లి అధ్యక్షుడిగా పెరుమాండ్ల కట్టస్వామి, ముత్యాలమ్మతండా అధ్యక్షుడిగా నునావత్ శ్రీనివాస్, కమ్మపల్లి అధ్యక్షుడిగా మిట్టగడపల మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా అల్లె రవికుమార్, కార్యదర్శిగా చిలువేరు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా అజ్మీరా రాజ్కుమార్, కోశాధికారిగా దామెర రాజ్కుమార్, భోజ్యనాయక్తండాలో అధ్యక్షుడిగా అజ్మీరా మేఘ్యానాయక్, ప్రధాన కార్యదర్శిగా భూక్యా వీరన్న, ముత్తోజిపేట అధ్యక్షుడిగా పోశాల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కాకి అనిల్, బయ్య వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా ఎండీ యాకూబ్పాషా, కార్యదర్శిగా రఘునాథ్, సహాయ కార్యదర్శిగా అశోక్, ఇటుకాలపల్లి అధ్యక్షుడిగా పిట్టల శ్రీను, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపెల్లి రాము, ఉపాధ్యక్షులుగా వాడికారి గోపాల్, ముత్తోజు పరిపూర్ణాచారి, కార్యదర్శిగా మేడబోయిన సదానందం, బత్తిపాక రవీందర్, సహాయ కార్యదర్శిగా ఉల్లిరావు సాంబయ్య, కోశాధికారిగా బూడిద రవీందర్, పాతముగ్ధుంపురం అధ్యక్షుడిగా సయ్యద్ బషీర్, సెక్రటరీగా పులిచేరు సమ్మయ్య, ఇప్పల్తండా అధ్యక్షుడిగా ధరావత్ బద్దు, ప్రధాన కార్యదర్శిగా బానోత్ దేవేందర్, ఏనుగల్తండా అధ్యక్షుడిగా బానోత్ రవి, ప్రధాన కార్యదర్శిగా బోడ సోమ్లా, గురిజాల అధ్యక్షుడిగా చిన్నపెల్లి నర్సింగం ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా టీఆర్ఎస్ నాయకులు మోటూరి రవి, గూళ్ల అశోక్కుమార్, మోతె జయపాల్రెడ్డి, పద్మనాభరెడ్డి, గోపాల్రెడ్డి, జగన్మోహన్, నర్సంహరాములు, నర్సయ్యగౌడ్, రాంప్రసాద్ వ్యవహరించారు.
ఖానాపురం: ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, గుడిపూడి నాగేశ్వర్రావు, కుంచారపు వెంకట్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ప్రకటించారు. ఖానాపురం అధ్యక్షుడిగా మచ్చిక అశోక్, రాగంపేట అధ్యక్షుడిగా ఏపూరి వెంకన్న, భద్రుతండా అధ్యక్షుడిగా తేజావత్ భద్రు, కొత్తూరు అధ్యక్షుడిగా కోరె రాములు, అశోక్నగర్ అధ్యక్షుడిగా ముచ్చా యాదగిరిరావు, అయోధ్యనగర్ అధ్యక్షుడిగా కూస లింగమూర్తి, దబీర్పేట అధ్యక్షుడిగా సిద్ధబోయిన పాపయ్య, బండమీదిమామిడితండా అధ్యక్షుడిగా మోతీలాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చెన్నారావుపేట: పార్టీ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ సమక్షంలో చెన్నారావుపేట, తిమ్మరాయినీపహాడ్, పత్తినాయక్తండా, చెరువుకొమ్ముతండా, పాపయ్యపేట, లింగగిరి, తోపనగడ్డతండా, ఖాదర్పేటలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. చెన్నారావుపేట అధ్యక్షుడిగా కందకట్ల సాంబయ్య, రైతు విభాగం అధ్యక్షుడిగా హంస భద్రయ్య, తిమ్మరాయినీపహాడ్ అధ్యక్షుడిగా రెడ్డిమాస్ కిశోర్ ఎన్నికయ్యారు. ఇన్చార్జిలుగా సర్పంచ్ కుండె మల్లయ్య, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, టీఆర్ఎస్ నాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి, కొండవీటి ప్రదీప్కుమార్ వ్యవహరించారు. పత్తినాయక్తండా అధ్యక్షుడిగా ధరావత్ రాములు, ఖాదర్పేట అధ్యక్షుడిగా చింతం మహేందర్ను ఇన్చార్జిలు ముద్దసాని సత్యనారాయణరెడ్డి, ఎండీ రఫీ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. చెరువుకొమ్ముతండా అధ్యక్షుడిగా బోడ దంజ్యాను ఇన్చార్జిలు జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, నాయకులు బోడ బద్దూనాయక్, డాక్టర్ బానోత్ హరిశంకర్ ఎన్నకున్నారు. పాపయ్యపేట అధ్యక్షుడిగా బుర్ర సుదర్శన్గౌడ్ను ఇన్చార్జి జున్నూతుల రాంరెడ్డి ఎన్నుకున్నారు. తోపనగడ్డతండా అధ్యక్షుడిగా మాలోత్ రమేశ్, లింగగిరి అధ్యక్షుడిగా మాదారపు శ్రీనును ఇన్చార్జి మురహరి రవి ఎన్నుకున్నారు.
నల్లబెల్లి: ముచ్చింపుల అధ్యక్షుడిగా కక్కెర్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ధర్మారం సాంబయ్య, రంగాపురంలో రామ్మూర్తి, కందకట్ల శ్రీహరి, శనిగరంలో ఊటుకూరి అశోక్, నాగపురి రాజేందర్, లెంకాలపెల్లిలో కొత్తపెల్లి అశోక్, మామిండ్ల రాజు, మూడుచెక్కలపల్లెలో మూడు మంజులాల్, భూక్యా వెంకన్న, కొండాపూర్లో కే కుమారస్వామి, కుంజ సంపత్, కన్నారావుపేటలో మామిటిశెట్టి రవి, తండ సంపత్, బజ్జుతండాలో జర్పుల రాంసింగ్, నూనావత్ కబీర్, కొండైల్పల్లెలో కొలగాని రామారావు, ఎరుకల నరేశ్, గుండ్లపహాడ్లో బైరుపాక సుధాకర్, మధ్యబోయిన రమేశ్, గొల్లపల్లెలో పిండి కుమారస్వామి, లెంకల సాయిలు, నాగరాజుపల్లెలో ముత్యాల సాంబయ్య, ఎరుకల కుమారస్వామి, అర్షనపెల్లిలో బోయిని రాము, సురేందర్, మామిండ్లవీరయ్యపల్లెలో గొటుకుల బుచ్చిరెడ్డి, ఆవునూరి కిశోర్, రాంపూర్లో కట్టకోల సోమయ్య, మార్తినేని వెంకటేశ్వర్రావు, నందిగామలో కందికొండ రాములు, మేడిపెల్లి శంకర్ను అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. ఇన్చార్జిలు ఊడుగుల ప్రవీణ్గౌడ్, బానోత్ సారంగపాణి, చెట్టుపల్లి మురళీదర్రావు, కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, పాలెపు రాజేశ్వర్రావు, గందె శ్రీనివాస్గుప్తా, హింగ్లి శివాజీ, మామిండ్ల మోహన్రెడ్డి, ప్రతాప్సింగ్, ప్రభాకర్రావు పాల్గొన్నారు.
నర్సంపేట: క్లస్టర్ ఇన్చార్జి, టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి సమక్షంలో పట్టణంలోని 3, 8, 12, 22వ వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 8, 12వ వార్డుల అధ్యక్షులుగా పెరుమాండ్ల ప్రభాకర్రెడ్డి, రామగిరి రవి, ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి నర్సింహాచారి, ఎండీ ఖాజామైనొద్దీన్, కార్యదర్శులుగా పొదిలి రాంచందర్, కాసర బాధరవి, సంయుక్త కార్యదర్శులుగా అశోక్, బర్ల కుమారస్వామి, కోశాధికారిగా భాస్కర్, తక్కళ్లపెల్లి కొండల్రావు, ప్రచార కార్యదర్శిగా మేకపాటి సుబ్బారావు, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మణ్, చక్రపాణి, ముజాయిద్పాషా, ఎర్ర రాజేందర్రెడ్డి, ఎండీ గౌస్పాషా, అరుకుల రాజిరెడ్డి ఎన్నికయ్యారు. 22వ వార్డు అధ్యక్షుడిగా మార్త అశోక్, కార్యదర్శిగా మద్దెల సాంబయ్య, ఉపాధ్యక్షుడిగా కాపురబోయిన వెంకటసమ్మయ్య, సంయుక్త కార్యదర్శిగా రామకృష్ణ, ప్రచార కార్యదర్శిగా క్రాంతి, కార్యవర్గ సభ్యుడిగా రాజేందర్ ఎన్నికయ్యారు. 3వ అధ్యక్షుడిగా బీరం నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా చిన్నపెల్లి బాబు, కార్యదర్శిగా రుపాక నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా ఎండీ అజ్మత్పాషా, కోశాధికారిగా గోనెల నరేందర్, ప్రచార కార్యదర్శిగా కేశపాక బాబు, కార్యవర్గ సభ్యులుగా భాషపాక చందర్, దుప్ప సామ్య, వంగాల రాజలింగం ఎన్నికయ్యారు.
దుగ్గొండి: టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు సమక్షంలో చలపర్తి అధ్యక్షుడిగా పోలోజు లక్ష్మణాచారి, ప్రధాన కార్యదర్శిగా దండు రాజు, యూత్ అధ్యక్షుడిగా బోశెట్టి రంజిత్కుమార్, కేశవాపురం అధ్యక్షుడిగా బోంతల సాయికుమార్, ఉపాధ్యక్షుడిగా సుధాకర్, యూత్ అధ్యక్షుడిగా దుర్గనాల అరవింద్, మర్రిపల్లి అధ్యక్షుడిగా అంబీరు రమేశ్, ప్రధాన కార్యదర్శిగా పెండ్లి మహిపాల్, ఉపాధ్యక్షుడిగా రాదారపు ప్రభాకర్, స్వామిరావుపల్లి అధ్యక్షుడిగా మోర్తాల మల్లరావు, యూత్ అధ్యక్షుడిగా మోర్తాల మహేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా దాసరి ప్రియాంక, గిర్నిబావి అధ్యక్షుడిగా గొర్రె శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడిగా అనుముల రాజేశ్, ఆర్బీఎస్ అధ్యక్షుడిగా సద్ది విజేందర్తోపాటు అనుబంధ సంఘాల కమిటీలను ఎన్నుకున్నారు. ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎన్నికల ఇన్చార్జిలు వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్రెడ్డి, ముదురుకోళ్ల కృష్ణ, గుండెకారి రంగారావు, కంచరకుంట్ల శ్రీనివారెడ్డి, భూంపెల్లి రజినీకర్రెడ్డి, రాజు పాల్గొన్నారు.
నెక్కొండ: సొసైటీ చైర్మన్ మారం రాము, నాయకులు కొమ్ము రమేశ్యాదవ్, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ వీరభద్రయ్య, యాకయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నెక్కొండ పట్టణ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమకారుడు కొనిజేటి భిక్షపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా తాళ్లపెల్లి చెన్నకేశవులు, ఉపాధ్యక్షులుగా దుర్గాల కనకయ్య, పలుసం రాజేందర్, ఎండీ రఫీ, రాపాక విజేందర్, సంయుక్త కార్యదర్శిగా పొరండ్ల శ్రీనివాస్, లైశెట్టి వినయ్, కోశాధికారిగా కక్కెర్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా కందిక వెంకన్న, బూరుగు బుచ్చయ్య, పొట్లపెల్లి వీరస్వామి, దేవులపల్లి భిక్షపతి, అల్లి యాదగిరి, డోలి రవి ఎన్నికయ్యారు.