Lions Club | లయన్స్ క్లబ్ ఆఫ్ కొడంగల్ నూతన కమిటీని లయన్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Student death | వికారాబాద్ (Vikarabad) జిల్లాలో దారుణం జరిగింది. పూడూరు మండలం చిలాపూర్ గ్రామ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో టీచర్ కొట్టిన దెబ్బలవల్ల సాత్విక్ అనే ఏడో తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్య�
భారీగా తరలివస్తున్న భక్తులు ధ్వజారోహణం, పుణ్యాహవాచనం నిర్వహించిన అర్చకులు ఉసిరిచెట్టుకు పూజలు, సహపంక్తి భోజనాలు సరదాగా గడిపిన పర్యాటకులు నంది ఘాట్ వద్ద ట్రెక్కింగ్ వికారాబాద్, నవంబర్ 14 : అత్యంత మహి�
వికారాబాద్ : రాఖీ పండుగ సమీపించడంతో రాఖీల కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. వికారాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రాఖీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ దుఖాణాల్లో రూ.10 నుంచి రూ.వ�
మర్పల్లి : ఉపాధి హామీ పనిచేసిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, వివిధ పనులపై టీఏలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశా�
ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో శుక్రవారం వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంతో పాటు పలు గ్రామాల్లో వరలక్ష్మి వ్రతం పూజలు జరుపుకున్నారు. ఉదయాన్నే గ్ర�
ధారూరు : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రూ.5లక్షలు జీవిత బీమా సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా…సాధారణ మరణమం పొందితే..అతని ప్రతిపాదిత నా�
పూడూరు: గోసేవే గోవిందుని సేవ, మానవ సేవయే మాధవ సేవ, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో గోవుల, వృక్షాల సంరక్షణ కోసం రైతులకు డబ్బులు అందజేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వయస్సు పైబడిన గోవులను, ఎన్నో ఏ
వికారాబాద్: అనారోగ్యంతో ఓ మహిళా వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్ ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వచ్చింది. వైద్య పరీక్షలు చేయగా ఆమె కడుపులో 10కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. శనివారం ఆసుపత్రి వైద్యులు న�
మర్పల్లి: అవసరమున్న రైతులు పంట నూర్పిడి కల్లాలను నిర్మించుకోవాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో నిర్మించిన పంట నూర్పిడి కల్లాలను, పశువులషెడ్డు నిర్మాణాలను ప�
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలో వర్షాల కారణంగా తెగిపోయిన నాగసముందర్ వంతెన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ధారూర�
పెద్దేముల్ : 18ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ను వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా.సుధాకర్ షిండే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ�
తాండూరు : తాండూరు నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా తాండూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్ను నియమిస్తూ తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ శనివారం నియామక పత్రం అందజేశారు. జాతీ
బషీరాబాద్ :పేదలు పస్తులుండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన ప్రతి పేదకు రేషన్ కార్డులు మంజూరు చేశారని పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త �