హైదరాబా ద్, జూన్ 26 (నమస్తే తెలంగా ణ): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా భవానీశంకర్ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడిగించారు. సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి భవానీశంకర్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనున్నది.