హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జీపీఎఫ్ సాధన సమితి అధ్యక్షుడు మంగీలాల్ డిమాండ్ చేశారు.
ఆదివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జీ వివేక్వెంకటస్వామి, ఎమ్మెల్యే మట్టా రాగమయిని కలిసి వినతిపత్రం సమర్పించారు.