జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో తొలి ఏకాదశి సందర్భంగా గోదావరి తీరానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోదావరి తీరం పుష్కరఘాట్ వద్ద స్నానాలు చేస్తున్నారు. అనంతరం ఆలయం మూసి వేసి ఉండటంతో రాజగోపురం వద్ద నుంచే దర్శనం చేసుకుని వెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన