నర్సాపూర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. అసహనానికి లోనైన కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బిట్లతండాలో బీఆర్ఎస్ అభ్యర్ధి సునీతా లక్ష్మారెడ్డి కుమారుడు వాకిటి శశిధర్ రెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యక్తర్తలు దాడి చేశారు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళుతున్న శశిధర్ రెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో శశిధర్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
Read More :