Mulugu | ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.
ఉదయం విగ్రహ మూర్తులను అలంకరించిన తరువాత సూర్యకిరణాలు నేరుగా శ్రీరామచంద్రమూర్తి విగ్రహం నుదిటిపై పడినట్టు అర్చకులు తెలిపారు. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.