హైదరాబాద్, సెప్టెంబర్20 (నమస్తే తెలంగాణ): మల్టీజోన్-1 లోకల్ బాడీ, ప్రభుత్వ మేనేజ్మెంట్లోని సూల్ అసిస్టెంట్లు, తత్సమాన క్యాడర్, మల్టీ-జోన్-2లో జీహెచ్ం గ్రేడ్ 2గా పదోన్నతి కోసం అర్హులను ఎంపిక చేసేందుకు గురువారం నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించనున్నారు.
ఈ నెల 23న వెబ్ఆప్షన్లను సవరించుకొనే అవకాశం ఉన్నదని పాఠశాల విద్య డైరెక్టర్ తెలిపారు.