Telangana
- Jan 06, 2021 , 01:58:43
రైతుల ఖాతాల్లో 6,014.45 కోట్లు జమ

హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 120.29 లక్షల ఎకరాలకు రైతుబంధు అందించినట్టు మంగళవారం పేర్కొన్నారు.
తాజావార్తలు
- దాహం తీర్చే యంత్రం.... వచ్చేసింది..!
- కామెడీ టచ్తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన
- వైట్హౌస్కు ఆ పేరెలా వచ్చింది.. దాని చరిత్ర గురించి మీకు తెలుసా!
- డిసెంబర్లో వాట్సాప్ పేమెంట్స్ రెట్టింపు: టాప్లోనే ఫోన్పే
- శశికళకు నో ఛాన్స్ : సీఎం పళనిస్వామి
- దీదీపై సువేందు సెటైర్లు.. మాజీ సీఎంగా లెటర్హెడ్
- భాయ్ఫ్రెండ్ గురించి చెప్పిన తాప్సీ
- త్వరలో విద్యా సంవత్సరంపై ప్రకటన : మంత్రి సబిత
- పోలీస్ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు
MOST READ
TRENDING