హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ ప్రైవేట్ స్కూల్ కైంప్లెంట్ మానిటరింగ్ సిస్టమ్ (పీఎస్సీఎంఎస్) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ విభా గం వెబ్సైట్ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.