నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు సతీవియోగం కలిగింది. ఆయన భార్య శోభారాణి కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక