సీఎం కేసీఆర్ నిర్ణయించిన గడువులోపు సచివాలయ నిర్మాణం పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ, వర్క్ ఏజెన్సీ అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
బ్లాక్ల వారీగా జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. పనుల వేగవంతంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
– హైదరాబాద్