హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జన్మదినం సందర్భంగా గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యంగా గవర్నర్ గిరిజనుల పట్ల అపారమైన ప్రేమ ఉందన్నారు. కేంద్రం నుంచి ఈ రాష్ట్ర గిరిజనులకు మరింత మేలు జరిగేలా ఆమె కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు