హైదరాబాద్: తెలంగాణ ఈసెట్లో ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈసెట్లో 90.69 శాతం శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పాలిటెక్టిక్ డిప్లొమా అభ్యర్థులు బీటెక్, బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఈ నెల 1న నిర్వహించిన ఈసెట్కుఈసెట్కు 22 వేల మంది హాజరవగా, 19,954 మంది ఉత్తీర్ణులయ్యారు. మరికాసేపట్లో ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా రెడ్డి విడుదల చేయనున్నారు.