హైదరాబాద్ : తెలంగాణలో మీడియా అక్రిడేషన్ల గడువు మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో మీడియా అక్రిడేషన్ల గడువు ముగియనుంది. ఈ గడువును మరో 3 నెలల(31-03-2022) వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.