హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): న్యాయవాద కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ లాసెట్, పీజీలాసెట్ దరఖాస్తుల గడువును మే 4 వరకు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. ఈ గురువారం గడువు ముగియగా, మరో అవకాశం ఇస్తున్నట్టు లాసెట్ కన్వీనర్ బీ విజయలక్ష్మీ తెలిపారు.