Telangana
- Dec 31, 2020 , 01:35:29
ఆరేండ్లలోనే అద్భుతాలు సృష్టించాం

- ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల రూరల్: స్వరాష్ట్రం సాధించుకున్న ఆరేండ్లలోనే సీఎం కేసీఆర్ సర్కార్ అనేక అద్భుతాలు సృష్టించిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని గద్దెనెక్కిన నరేంద్ర మోదీ ప్రభు త్వం నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిందని విమర్శించారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఆదుకున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. ఆరేండ్లలో సుమారు లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 50 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని వివరించారు.
తాజావార్తలు
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..
- హత్య చేసే ముందు హంతకుడు అనుమతి తీసుకుంటడా?
- పెళ్లిలో కన్నీరు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?
- కోవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి..
- జూన్ రెండో వారంలో తెలంగాణ ఎంసెట్!
- సైనీ.. ఇవాళ కూడా మైదానానికి దూరం
MOST READ
TRENDING