యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 6,72,174 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపా రు. ప్రధాన బుకింగ్తో రూ. 75,584, రూ. 100 దర్శనంతో రూ. 20,000, నిత్యకైంకర్యాలతో రూ. 10,605, క్యారీ బ్యాగులతో రూ. 2,750, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 23,500, కల్యాణకట్టతో రూ. 19, 200, ప్రసా ద విక్రయంతో రూ. 3,50,250, శాశ్వత పూజల ద్వారా రూ. 35,580, వాహన పూజలతో రూ. 4,200,
టోల్గేట్తో రూ. 560, అన్నదాన విరాళంతో రూ. 8,044, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 74,460, వేద ఆశీర్వచ నంతో రూ. 8,256, యాదరుషి నిలయంతో రూ. 22,100, పాతగుట్టతో రూ. 13,545, ఇతర విభాగాల ద్వారా రూ.3,540తో కలుపుకుని రూ. 6,72,174 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.