హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడ పురుగు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(Komatireddy Rajagopal Reddy) అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari)ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్(Budget session)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి అన్నారు.
అలాగే సీఎం రేవంత్ రేవంత్రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా మాట్లాడటం వేరు సీఎం హోదాలో మాట్లాడటం వేరన్నారు. రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరికాదన్నారు. శాసనసభలో మఖ్యమంత్రి భాష అభ్యం తరకరంగా ఉందని ఆక్షేపించారు. కాగా, అసెంబ్లీ నర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.