హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): పీసీసీ మాజీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ వేసిన పరువు నష్టం కేసులో బీఆర్ఎస్కు చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బు ధవారం మధురై కోర్టుకు హాజరయ్యారు. వీరు కోర్టుకు హాజరైన ఫొటోను మాణిక్కమ్ ఠాకూ ర్ తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో పోస్టుచే శారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకమైన సందర్భంగా కౌశిక్రెడ్డి, సుధీర్రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై మాణిక్కమ్ ఠాకూర్ మధురై కోర్టులో పరువు నష్టందావా వేశారు.