పీసీసీ మాజీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ వేసిన పరువు నష్టం కేసులో బీఆర్ఎస్కు చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బు ధవారం మధురై కోర్టుకు హాజరయ్యారు.
AP News | అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పొత్తులపై ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. ఇప్పటికీ జనసేనతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ చెప్పగా.. తాజాగా ప�
TPCC | అధిష్ఠానమంటే మర్యాద ఉండదు.. క్రమశిక్షణ అసలే ఉండదు. ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతారు. సొంత పార్టీనే దుమ్మెత్తిపోస్తారు.. అయినా వారిపై ఎలాంటి చర్యలూ ఉండవు.. ఇదీ నేటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలంగాణ
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్పై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఆయన స్థానంలో మాణిక్రావ్ ఠాక్రేను