హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా డాక్టర్ జీ చిన్నారెడ్డి గురువారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో బాధ్యతలు స్వీకరించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనపై ఉన్న నమ్మకంతో ప్రజావాణి అదనపు బాధ్యతలు అప్పగించారని చిన్నారెడ్డి తెలిపారు.