హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం కేటాయిస్తామని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సీట్ల కేటాయింపు తర్వాత రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.