సిద్దిపేట : అపర భగీరథుడు సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ను హెలికాప్టర్లో వెళ్తూ పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ల నిర్మాణంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తుండగా.. మల్లన్న సాగర్లోకి వస్తున్న గోదావరి జలాలను ఏరియల్ వ్యూ ద్వారా చూసి మురిసిపోయారు.
ఇవి కూడా చదవండి..
Kabul Blasts: శరీర భాగాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.. మురికి కాలువలో రక్తం పారింది!
Sonu Sood: సోనూ సూద్ విన్యాసాలని చూసి ముక్కున వేలేసుకున్న నెటిజన్స్
అసోంలో 7 వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు మృతి