ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు వేస్ట్ అంటున్నాడని.. పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడని సీఎం కేసీఆర్ అన్నారు. పాలేరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రైతుబంధు ఉండాలా వద్దా..? 24 గంటల కరెంటు కావాలా వద్దా? అంటూ ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు.