అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలను పరిష్కరించకపోతే ఎలా? అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సర్కార్ను ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారం కానప్పుడు తాము ఎమ్మెల్యేలుగా ఉండి ఏం లాభమని నిలదీశారు.
ఎండకాలం వస్తున్నందున బోరు వేద్దామంటే డబ్బులు లేవని, వెంటనే సీపీడీ నిధులు మంజూరుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.