మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి చేయూత ఇవ్వనున్నారు. ఈనెల 27న తన పుట్టిన రోజును పురస్కరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్' కింద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్ఫూర్తిత
అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మంచాని నర్సింహరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని జడ్పీటీసీ అవినాశ్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సింహ్మరెడ్డి స్వగ్రామం కుమ్మరిగూడకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పర�