విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో జరుగుతున్న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఆదివార�
జెడ్పీ చైర్ పర్సన్ | జిల్లాలోని నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి జిల్లా కలెక్టర్ గోపితో కలిసి సందర్శించారు.