ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ సతీమణి రజని, పిల్లలకు బీఆర్ఎస్ రూ.కోటి సాయాన్ని అందజేసింది. ఈ మేరకు పార్టీ తరఫున సోమవారం వారికి చెక్కును అందజేస్తున్న మంత్రి సబ�
బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ (47) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హనుమకొండ స్నేహనగర్లో ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఇంట్లో స్నానం చేసి బయటకు వస
మలిదశ ఉద్యమ ‘కుసుమ’ం నింగికెగసింది. గులాబీ నేత అప్పగించిన బాధ్యతలను, అభివృద్ధి ఫలాలను జిల్లా ప్రజలకు అందించే వారధి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్(47) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.