శాలిగౌరారం మండల పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు సందర్శించారు. నిధులు దుర్వినియోగం చేశారని, సమయానికి విధులకు హాజరు కావడం లేదని స్థానిక ఎంపీడీఓపై మండలంలోని భైరవుని బండ గ్రామానికి చెందిన..
ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామ సెంటర్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నల్లగొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్ అన్నారు. గురువారం త్రిపురారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న కామన్�