ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యా�
ప్రజా సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సీఈఓ నాగలక్ష్మి అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో సర్పంచ్ గుం�