పారిశ్రామికవాడగా పేరున్న మేజర్ సారపాక పంచాయతీలో విరివిగా మొక్కలు నాటి ఆకుపచ్చని వనంలా మార్చాలని జడ్పీ సీఈవో నాగలక్ష్మి అన్నారు. మంగళవారం వన మహోత్సవంలో భాగంగా సారపాకలో ఎంపీడీవో జమలారెడ్డి, సర్పంచ్ కిశ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి, క్లస్టర్ స్థాయి ప్రత్యేక అధికారి బి.నాగలక్ష్మి మంగళవారం జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మాచినపేట తండా, అన్నార
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యా�
ప్రజా సమస్యలను పరిష్కరించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సీఈఓ నాగలక్ష్మి అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో సర్పంచ్ గుం�