ప్రజా పాలన కేంద్రాల వద్ద గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని.. ఎవరూ జిరాక్స్ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని కూకట్పల్లి జోన్ కమిషనర్ వి.మమత అన్నారు.
ఎడతెరిపి లేకుండా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి�
సాధికారత, స్వావలంబన, శ్రమశక్తికి ప్రతిరూపాలుగా నిలుస్తున్న అతివలకు నగరం జేజేలు పలికింది. అన్ని రంగాల్లో సత్తాచాటుతున్నారంటూ కీర్తించింది. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రేటర్లో ఘనంగా జరుప�