పెగడపల్లి జడ్పీ పాఠశాలలో మూత్రశాలలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దాదాపు 30 ఏళ్ల కింద నిర్మించిన టాయిలెట్స్ లోతు ప్రదేశంలో ఉండడం వల్ల అందులో మట్టి చేరి నీళ్లు వెళ్లే దారి లేక కొన్�
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శుక్రవారం చంపాపేట డివిజన్ కర్మాన్ఘాట్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో సందడి చేశారు. విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్తేజపరిచారు.
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కడెం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన సిస్టమెటిక్
సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)ల నుంచి స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)లుగా ఉద్యోగోన్నతి పొందేందుకు నిర్వహిస్తున్న ప్రక్రియలో తొలిరోజు ఆదివారం 321 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు నగరంలో�