జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 74.63 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం జహీరాబాద్ పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 12,25,049 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస�
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. జహీరాబాద్ పార్లమెంట్ బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్కుమార్, కాంగ్రెస్ నుంచి సుర
పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసిందని, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
ప్రధాని మోదీ ఈనెల 30న సాయంత్రం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 27 నుంచి 30 వరకు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తెలంగాణలో ప్రధాని పర్యటించనున్నట్టు �