ఏపీలోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలకేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్యపై ఓ ఆగంతకుడు రాయి విసిరాడు. కృష్ణయ్య వీపుకు రాయి తగిలింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఆ
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఓబీసీల రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర�