Yatra 2 | 2019లో ఏపీ (పూర్వ ఆంధ్రప్రదేశ్) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డి (YS. Rajashekar) స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర (Yatra). మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ త�
ప్రొఫెసర్ హనుమంతరావు ఉద్ఘాటన మాదాపూర్, డిసెంబర్ 13: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే దేశంలో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ స్టడీస్ ప్రొఫె�
జిల్లాను వైఎస్కు తాకట్టు పెట్టింది మీరే పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరిక మునుగోడు, జూలై 28: టీఆర్ఎస్ ప్రభుత్వంపై, తనపై పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేద�
గుత్తా సుఖేందర్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్�
ఎమ్మెస్సార్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.